పిడుగురాళ్ళ ప్రైమ్ హెల్త్ సెంటర్ లో నాసిరకం పనులు – పట్టించుకోని అధికారులు

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ : ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతుంటే అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం మాత్రం నిరవేరడం లేదు. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో NHM మరియు APHSSP నిధులతో అర్బన్ ప్రైమరి హెల్త్ సెంటర్ ని నిర్మించారు. హెల్త్ సెంటర్ ని అక్టోబర్ 28 న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రారంభించి రెండు నెలలు కూడా కాలేదు గోడలు పగిలిపోతున్నాయి. వాటి నిర్మాణం సమయంలో వాటి నాణ్యతా … Continue reading పిడుగురాళ్ళ ప్రైమ్ హెల్త్ సెంటర్ లో నాసిరకం పనులు – పట్టించుకోని అధికారులు