
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సమాయత్తం
మంగళగిరి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు జనసేన కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో





























































































































































































