
Middle East Crisis 2026: ఉద్రిక్తతల మధ్య శాంతి యత్నాలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకాలని లక్ష్యంగా అమెరికా–ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు శుక్రవారం పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉన్నప్పటికీ, తాజా పరిణామాలు ఈ భేటీపై అనిశ్చితిని నెలకొల్పుతున్నాయి. ఇరుదేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్కు చేరుకున్నట్లు సమాచారం ఉన్నా, చర్చలు నిర్ణీత సమయానికి ప్రారంభమవుతాయా























































































































































































