
పిఠాపురం వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వర్మ తీరుపై అసంతృప్తి!
కాకినాడ జిల్లా పిఠాపురంలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన నేతల మధ్య చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంపై ప్రారంభమైన వివాదం తోపులాట వరకు దారితీయడంపై



















































































































































































