
రైతులు పంటకు బీమా తప్పనిసరి – ఏవో మహబూబ్ బాషా
అనంతపురం జిల్లా, గుత్తి : ఖరీఫ్-2026-27 సీజన్కు సంబంధించి రైతులు సాగు చేసే పంటలకు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని గుత్తి మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కల్పించిన పంటల బీమా సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన















































































































































































