
అమర్నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత.. ఉగ్ర ముప్పుపై నిఘా సంస్థల హెచ్చరిక
శ్రీనగర్ : జులై 3 నుంచి ప్రారంభం కానున్న పవిత్ర అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో కేంద్ర, జమ్ముకశ్మీర్ భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో యాత్ర మార్గమంతా బహుళ స్థాయి భద్రతా













































































































































































