
రాజధాని ఎక్స్ప్రెస్లో ఘోర అగ్నిప్రమాదం
Rajasthanలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఢిల్లీకి వెళ్తున్న Rajdhani Express రైలులోని ఓ ఏసీ కోచ్లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తంగా స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు తెలిపారు.







































































































































































