
లాకప్ డెత్ కేసులో సంచలన తీర్పు: 9 మంది పోలీసులకు మరణశిక్ష
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 సత్తాంకుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మధురైలోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 9 మంది పోలీసులకు మరణశిక్ష (డబుల్ డెత్ సెంటెన్స్) విధిస్తూ న్యాయస్థానం కఠిన నిర్ణయం తీసుకుంది. కేసు





















































































































































































