
తెలంగాణలో మీ సేవ కేంద్రాల్లో ఛార్జీల పెంపు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల్లో అందించే వివిధ సేవలపై రుసుములను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. సుమారు 50 శాతం మేర ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. తాజా





















































































































































































