
యూరియా కోసం రైతుల నిరీక్షణ.. అధికారులు రాకపోవడంతో ఆగ్రహం
మాసాయిపేట (మెదక్ జిల్లా) : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయం వద్ద యూరియా ఎరువుల కోసం రైతులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. బొమ్మరం, పోతనపల్లి గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే









































































































































































