
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
తూర్పు ఇండోనేషియాలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 7.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూకంపం సముద్రంలో సంభవించడంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం

















































































































































































