
రాజస్థాన్ను ముంచెత్తిన భారీ ఇసుక తుపాను.. అంధకారంలో పలు జిల్లాలు
జైపూర్ : రాజస్థాన్లో శనివారం శక్తివంతమైన ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. దట్టమైన ధూళి మేఘాలు ఆకాశాన్ని పూర్తిగా కమ్మేయడంతో పగటి వేళల్లోనే పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. అనంతరం కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చురు జిల్లాలో తుపాను ప్రభావం ఎక్కువగా

























































































































































