
విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు
పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని: గోదావరిఖని పట్టణంలోని సప్తగిరి కాలనీలో ఉన్న మహాత్మా పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం రామగుండం ట్రాఫిక్ సీఐ బీ. రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలు












































































































































































