
జూన్ 15 తర్వాత కేంద్రంపై యుద్ధమే: సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
కుమురం భీం ఆసిఫాబాద్, జూన్ 2: రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు కొనుగోలు చేయకపోతే జూన్ 15 తర్వాత కేంద్ర ప్రభుత్వంపై పోరాటం తప్పదని ముఖ్యమంత్రి A. Revanth Reddy హెచ్చరించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి, సంక్షేమ

























































































































































