
అనారోగ్య బాధితులను పరామర్శించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
నరసరావుపేట : పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని జీబీఆర్ (GBR) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులను పల్నాడు జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన పచ్చిపాల చౌడయ్య, రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన సయ్యద్ జమాల్























































































































































































