
వేద వర్సిటీలో ‘కలిపురుషుల’ అవతారం ‘మహా కుంభకోణం
తిరుపతి : శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో పాలన, నియామకాలు, పదోన్నతుల వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ నిబంధనలు, కారుణ్య నియామకాల మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ కొందరు అధికారుల అండదండలతో అక్రమ నియామకాలు, పదోన్నతులు జరిగాయని విశ్వవిద్యాలయ ఉద్యోగులు, వేద పండితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్














































































































































































