
హైటెక్స్లో అనలిటికా ల్యాబ్ ఇండియా ఎక్స్పో సందర్శించిన యాగంటి మల్లికార్జునరావు
హైదరాబాద్ : ఫార్మాస్యూటికల్ రంగంలో అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ప్రయోగశాల పరికరాలను అనలిటికా ల్యాబ్ ఇండియా ఎక్స్పో స్పష్టంగా ప్రతిబింబిస్తోందని పల్నాడు జిల్లా మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యాగంటి మల్లికార్జునరావు అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రతిష్టాత్మకంగా


































































































































































































