
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల
కురుపాం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులను పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా విడుదల చేశారు. శుక్రవారం కురుపాం నియోజకవర్గ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ




























































































































































































