
రిపోర్టర్ టీవీ కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల : ఇబ్రహీంపట్నం మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యామాపూర్–ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగుపై రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. గురువారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ సంయుక్తంగా వాగును




















































































































































































