
స్థానిక ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి: వైఎస్ జగన్
తాడేపల్లి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ‘కురుక్షేత్ర సంగ్రామం’ లాంటివని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల వినియోగం, అక్రమ కేసులు వంటి వాటిని ఎదుర్కొంటూ వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని























































































































































































