
గోదావరిఖని యువతి మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి
గోదావరిఖని: గోదావరిఖనిలో యువతి మృతి కేసులో పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ పర్యవేక్షణలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ కేసును దర్యాప్తు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ
































































































































































































