
20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న కోవర్టులంతా వెళ్లిపోండి: ధర్మపురి అర్వింద్
నిజామాబాద్: బీజేపీలో ఉంటూ గత 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న కోవర్టులు బయటకు వెళ్లిపోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఎదిగిందని, అయితే దక్షిణ తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ





















































































































































































