
రాఖీ పర్వదినం.. బీజేపీ అగ్ర నేతలకు రాఖీ కట్టిన కందుల సంధ్యారాణి
గోదావరిఖని : అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి పలువురు బీజేపీ అగ్రనేతలను హైదరాబాద్లోని వారి నివాసాల్లో కలిసి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు





















































































































































































