
కొండ శిఖర గ్రామంలో తాగునీటి కష్టాలు – పట్టించుకోని అధికారులు
అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం: కొండ శిఖర గ్రామంలో నివసిస్తున్న పీవీటీజీ కొందు ఆదివాసీ కుటుంబాలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలోని కొండ శిఖర గ్రామమైన పిత్రిగడ్డలో 26 కొందు ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామానికి గ్రావిటీ స్కీం ద్వారా






















































































































































































