
ముదిరాజుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి
మెదక్ జిల్లా: మాసాయిపేట మండలం నాసాన్పల్లి గ్రామంలో ముదిరాజులు ఐక్యతను చాటుతూ ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ బీసీ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముదిరాజ్ యువకులు పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో కొనసాగుతున్న బీసీ


















































































































































































