
తెలంగాణలో మండిపోతున్న ఎండలు… మంగపేటలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణలో ఎండలు రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్నాయి. భానుడి భగభగతో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఆదిలాబాద్, ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో




























































































































































































