
ఆరు రోజుల్లోనే ఐఫోన్ల చోరీ కేసు ఛేదించిన తిరుపతి పోలీసులు
తిరుపతిలో రూ. 1.50 కోట్ల విలువైన ఐఫోన్ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు. గోడకు రంధ్రం చేసి ఐఫోన్లు ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్.. 195 ఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్లు స్వాధీనం. కేసును 6 రోజుల్లోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులకు ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి























































































































































































