
యువజన సంఘాల ధర్నా భగ్నం చేసిన పోలీసులు .. గన్నేరువరం లో ఉద్రిక్తత ..
గన్నేరువరం,కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ఆదివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యువజన సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. మండల కేంద్రంలో ఎలాంటి పరాజయాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు పేరుతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.. ఈ నేపథ్యంలో



























































































































































































