
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు .. ఇద్దరిపై కేసు నమోదు
గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన ఇద్దరు వ్యక్తులపై గన్నేరువరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన తాడూరు





















































































































































































