
గ్రామానికి చేరిన రేషన్ బియ్యం.. ఆనందంలో గిరిజన కుటుంబాలు
అనంతగిరి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ పరిధిలోని మడ్రేబు కొండశిఖర గ్రామంలో నివసిస్తున్న కొందు PVTG గిరిజన కుటుంబాల చిరకాల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గ్రామంలో సుమారు 30 కుటుంబాలు నివసిస్తుండగా, రేషన్ బియ్యం కోసం వేలమామిడి గ్రామానికి సుమారు 15 కిలోమీటర్లు













































































































































































