
మహాంకాళి ఆలయంలో హుండీ చోరీ
చేగుంట–తూప్రాన్ : మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో హుండీ చోరీ కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి ముసుగు ధరించిన గుర్తుతెలియని వ్యక్తి ఆలయ తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం ఆలయంలో చోరీ జరిగిన






















































































































































































