contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎసిబి వలలో గుండాల ఎస్సై చందర్

 జనగామ జిల్లా: లంచం తీసుకుంటు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ గుండాల ఎస్సై చందర్……         జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గుండాల ఎస్సై  చందర్ గత నెల రోజులక్రితం ఖాసీం  అనే వ్యక్తి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకొని వాహనాన్ని సీజ్ చేసి  కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు….. బెల్ పై రిలీజ్ అయిన ఖాసీంను ప్రతి నెల మామూళ్లు 40.000 ఇవ్వాలని ఎస్సై చందర్ డిమాండ్ చేయడంతో దింతో ఖాసీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం ఎస్ఐ ని పట్టుకున్నారు. ఖాసీం డబ్బులు తీసుకొని ఎస్సై కి ఫోన్ చేయగా  స్థానిక  పెట్రోల్ బంక్ మేనేజర్ గణేష్ కు డబ్బులు ఇవ్వాలని ఎస్సై చెప్పడంతో గణేష్ కు డబ్బులు ఇవ్వడం జరిగింది….. గణేష్ తిరిగి ఎస్సై కి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :