కరీంనగర్ పట్టణంలోని 59వ డివిజన్ జ్యోతినగర్ లో హరితహారం కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు – కార్పొరేటర్ గందె మాధవి మహేష్ పాల్గొని డివిజన్ వాసులకు పలు రకాల పండ్లు,పూల మొక్కలను పంపిణీ చేశారు అనంతరం డివిజన్ లోని డ్రైనేజ్ లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వాల రమణారావు డివిజన్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు