హనుమకొండ గోపాల్ పూర్ లో నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి చేసారు. పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి దేహశుద్ధి చేసారు. గతంలో అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాక్యలు చేసి జైలుకెళ్లిన బైరి నరే జైలు నుండి బయటకు వచ్చాక మరోమారు వివాస్పద వాఖ్యలు చేసాడని, తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడని మరోసారి దేహశుద్ది చేసారు.