contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పంచాయతీ కార్యదర్శి రాజేందర్ సతీమణి కి లక్ష రూపాయల చెక్కు అందజేత

 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శి  ఇటీవల కరీంనగర్ లో రోడ్డు ప్రమాదంలో తూముల రాజేందర్ మృతి చెందగా ఆదివారం జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీఓలు నరసింహారెడ్డి, జగన్మోహన్ రెడ్డి లతో కలిసి మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి వెళ్లి రాజేందర్ సతీమణి వనిత ను కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని కలెక్టర్ చొరవతో  రూ:1,00,000/-చెక్కు అందజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :