contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జాతీయ ఖో -ఖో పోటీలకు కారంపూడి బ్రహ్మనాయుడు స్కూల్ విద్యార్థి ఎంపిక

పల్నాడు జిల్లా, కారంపూడి : స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గత నెల నవంబర్ లో చిత్తూర్ జిల్లా లోని బంగారుపాలెం లో జరిగిన అండర్ -14 ఖో -ఖో బాలు ర విభాగంలో కారంపూడి బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి B.రెయిన్ పాల్ జాతీయ స్థాయి ఖో -ఖో పోటీలకు ఎంపిక అయ్యాడు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత శివ గారు తెలిపారు. B.రెయిన్ పాల్ ఈ నెల 4 వ వారం నుండీ ఝార్ఖండ్ రాష్ట్రం లోని రాంచీ లో జరుగు జాతీయ స్థాయి ఖో – ఖో పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు ప్రాతినిదధ్యం వహిస్తాడు అని పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులు J. శ్రీనివాసరావు , B.స్వర్ణరాజు లు తెలియజేసారు. పాఠశాలలో జరిగిన అభినందన సభలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గోపి గారు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థులు,అభినందనలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :