contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అభివృద్ధి కోసమే కలిశాను.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ పై ఎమ్మెల్యే జిఎంఆర్ వివరణ

పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని, ఈ అంశంపై అనవసరంగా ఊహగానాలు సృష్టించవద్దని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డిని కలవడాన్ని ఆయన ఒక ఉదాహరణగా తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానంలో గులాబీ జెండా ఎగరవేయబోతున్నామని తెలిపారు. ఇకనైనా అవాస్తవ ప్రచారాలు, ఊహగానాలకు పుల్ స్టాప్ పెట్టాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :