contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు, గురువారం మండల పరిధిలోని జంగపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో తీగల శంకర్ , ఎంపీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షుడుగా జి. వెంకట్ రెడ్డి (గన్నేరువరం),అధ్యక్షునిగా ఎం. రాకేశ్ (పీచు పల్లి), ఉపాధ్యక్షుడుగా హనిప్పోద్దీన్ (గుండ్లపల్లి),ప్రధానకార్యదర్శిగా వి.శ్రీనివాస్ (యాస్వాడ), జాయింట్ సెక్రటరీగా అనూహ్య ( మైలారం),ట్రెజర్ గా ఆర్. సుష్మా (పారువెల్ల), ఇతర కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :