contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Prakasam: వరద బాధితులకు అండగా గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ సభ్యులు

ప్రకాశం జిల్లా / ఒంగోలు : విజయవాడ వరద బాధితుల సహాయార్థం చీమకుర్తి, కంభంపాడు, బూదవాడ గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ వారు ఒక్కొక్కరు లక్ష రూపాయల చొప్పున మూడు లక్షల రూపాయల విరాళం సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ కు అందజేశారు.

ఒంగోలులో ఎమ్మెల్యే నివాసంలో అసోసియేషన్స్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సేకరించిన విరాళాలను ఆయనకి అందజేశారు.

ఈ కార్యక్రమంలో చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ అధ్యక్షులు కాట్రగడ్డ రమణయ్య, చీమకుర్తి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందిమల్ల గంగారావు, మాజీ కౌన్సిలర్ గొల్లపూడి కోటేశ్వరరావు, మాజీ కోఆప్షన్ మెంబర్ అహ్మద్ భాషా, ఎస్ కే రఫీ, మలినేని వెంకటేశ్వర్లు,చీమకుర్తి పట్టణ జనసేన అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :