contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం మండలకేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో  రైతులకు అందుబాటులో విత్తనాలు ఎరువులు ఉన్నాయని మండల వ్యవసాయాధికారి కిరణ్మయి తెలిపారు ప్రభుత్వం సిఫారసు చేసిన వివిధ రకాల వరి విత్తనాలతోపాటు,పెసర 4 కిలోల సంచికి రూ.430, కందులు రూ.336 ధరకు విక్రయిస్తున్నారన్నారు ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు రైతులు ఆధార్, పాసుపుస్తకం జిరాక్స్ పత్రాలను తీసుకొచ్చి తీసుకెళ్లాలని కోరారు
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :