contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మూడు గ్రామాల్లో నర్సరీలను తనిఖీ చేసిన జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి ఎస్బిఐ బ్యాంక్ ముందు హరిత హారం మొక్కలకు జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు నీరు పోశారు అలాగే నర్సరీ లోని మొక్కలను పరిశీలించారు అనంతరం గునుకుల కొండపూర్, జంగపల్లి గ్రామాల నర్సరీలను తనిఖీ  చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి అంజనేయులు,ఎంపీటీసీ అటికం రాజేశం గౌడ్, సర్పంచ్ బేతేల్లి సమత-రాజేందర్ రెడ్డి లింగంపల్లి జ్యోతి-బాలరాజు అటికం శారద-శ్రీనివాస్,కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ రఫీ, ఎంపీడీవో పీవీ నరసింహా రెడ్డి, కార్యదర్శి అశ్విని, టిఏ రాజు , ఉపసర్పంచ్ లు, పాలక వర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :