contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీలో నలుగురు ఐపీఎస్ ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఐదుగురు ఐపీఎస్ లు ప్రస్తుతం గ్రేహౌండ్స్ లో అస్సాల్ట్ కమాండర్లుగా పని చేస్తున్నారు.

బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు వీరే:
2021 బ్యాచ్ కు చెందిన నవజ్యోతి మిశ్రా – చింతపల్లి ఏఎస్పీగా బదిలీ
2022 బ్యాచ్ కు చెందిన మందా జావళి ఆల్ఫోన్స్ – నంద్యాల ఏఎస్పీగా బదిలీ
2022 బ్యాచ్ కు చెందిన మనోజ్ రామ్ నాథ్ హెగ్డే – రాజంపేట ఏఎస్పీగా బదిలీ
2022 బ్యాచ్ కు చెందిన దేవరాజ్ మనీశ్ – కాకినాడ ఏఎస్పీగా బదిలీ
2022 బ్యాచ్ కు చెందిన రోహిత్ కుమార్ చౌదరి – తాడిపత్రి ఏఎస్పీగా బదిలీ.

ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరిట ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :