contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైసిపి గుండా రాజ్యం లో ఎస్టీ మహిళ ఆత్మహత్యాయత్నం … న్యాయపోరాటానికి సిద్ధమన్న యరపతినేని

పల్నాడు జిల్లా పిల్లుట్ల గ్రామం లో వివాహిత ఉయ్యాలా నవీన ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన గ్రామంలో సంచలనాన్ని రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే వైసిపి గుండా రాజ్యం లో వైసిపి గుండాలు రెచ్చిపోతున్నారు. భార్యాభర్తల వివాదం లో నరసారావు పేటకు చెందిన గాయత్రి ఎలెక్ట్రికల్స్ యజమాని అయిన న వైసిపి నాయకుడు శ్రీనివాస్ రెడ్డి తలదూర్చి ఎస్టీ మహిళ అయిన నవీన పై దాడి చేసిన సంఘటన పై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా … కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎస్సై స్థాయి అధికారి నుండి ఎస్పీ స్థాయి అధికారి వరకు కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధిత మహిళా ఆత్మహత్య యత్నానికి పాలుపడినట్టు తెలుస్తోంది. తలుపులు పగులగొట్టి స్థానికులు కాపాడారు. పిల్లుట్ల గ్రామంలో “ఇదేం కర్మ” రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఉన్న టిడిపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఈ విషయం తెలుసుకొని బాధితురాలి ఇంటికి వెళ్లి న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :