contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Guntur : ఎసిబి వలలో RWS ఏఈ

గుంటూరు టౌన్ : రవి కిషోర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ వద్ద 1,68,000/-  లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా RSW ఇంజనీరింగ్ విభాగం ఏఈ శివరామకృష్ణ పట్టుబడ్డారు. 42 లక్షల రూపాయల వర్క్ ల బిల్లులకు గాను ఎం బుక్స్ ప్రిపేర్ చేయడానికి భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేసినట్టు బాధితుడు ఎసిబి కి వివరించాడు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 1,68,000/-  లంచం తీసుకుంతుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు తదుపరి చర్యలు తీసుకుంటామని ఎసిబి అధికారులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :