contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

అనంతపురం జిల్లా గుత్తి పట్టణం ఆర్ అండ్ బి అతిథి గృహ ప్రాంగణంలో నిర్మించిన అన్నా క్యాంటీన్ ను గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరియు సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు గుమ్మనూరు నారాయణ లు మున్సిపల్ చైర్మన్ వన్నూరు బి లాంచనంగా ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు మూడు పూటలా కడుపునింపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నా కాంటీన్లను గత ప్రభుత్వం నిర్వీర్యం చేయగా నేడు పునః ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు కావున పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఎస్సై సురేష్ పటిష్ట భద్రత నడుమ పేద ప్రజలకు తాసిల్దార్ ఓబులేసు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా టిడిపి పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి వడ్డించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చెరుకూరి లక్ష్మణ్ చికెన్ శ్రీనివాసులు నగదాని జయన్న జక్కలచెరువు ప్రతాప్ ఎర్రగుడి రమేష్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :