contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం

గుంతకల్ నియోకవర్గ గుత్తి పట్టణ కేంద్రంలోని జంగాల కాలనీనందు ఎన్టీయార్ భరోసా సామజిక భద్రతా పెన్షన్లు పొందుతున్నవారికి స్వయంగా ఇంటికిటికీ తిరుగుతూ సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణి చేసిన అనంతపురము జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, గుమ్మనూరు ఈశ్వర్ మరియు గుమ్మనూరు నారాయణ, వెంకటశివుడు యాదవ్ మాట్లాడుతూ ముఖ్యంత్రి చంద్రబాబు వయసు మళ్ళిన వారు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఇతరులు ఏ మాత్రం ఇబ్బందులు పడకూడదని, వారికి చేదోడు ఇచ్చేనందుకు ఒకేసారి పెన్షన్లను పెంచి అందిస్తున్నారని, ఇలాంటి మంచి ప్రభుత్వంపై Paytm వైసీపీ బ్యాచ్ చేస్తున్నటువంటి పనికిమాలిన ఆరోపణలను ప్రజలు నమ్మేలా లేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :