contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి : సిపిఐ

అనంతపురం జిల్లాలోని వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులందరూ పంట నష్టం తీవ్రంగా జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని,జిల్లాలో 31 మండలాలు కరువు కోరల్లో కొట్టుమిట్టాడుతుంటే కేవలం 7 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం కడుసోచనీయం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ గుత్తి తాసిల్దార్ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం వెంకట్ రాముడు సహాయ కార్యదర్శి రమేష్ బాబు గుత్తి మండల కార్యదర్శి రామదాసు సహాయ కార్యదర్శి నరసింహయ్య పట్టణ సహాయ కార్యదర్శి ఆటో నజీర్ సీనియర్ కామ్రేడ్ రామకృష్ణ వన్నూరు సాబ్ లాలెప్ప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :