contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట వేయడం పట్ల హర్షం వ్యక్తపరుస్తూ గుత్తి గాంధీ సర్కిల్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు టిడిపి గుత్తి ఇంచార్జ్ గుమ్మునూరు నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ డి ఏ కూటమి నాయకులు ఎంకే చౌదరి కొత్త సంపత్ కుమార్ జయన్న సత్య సరోజ తదితర కార్యకర్తలుపెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :