contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దుచ్చరిపాలెం బ్రిడ్జి వద్ద ఆటో బోల్తా పలువురికి తీవ్ర గాయాలు.

అల్లూరి జిల్లా- గూడెం కొత్తవిధి – ది రిపోర్టర్  :సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం రింతాడ గ్రామపంచాయతీ దుచ్చరిపాలెం బిర్జు వద్ద ఆటో బోల్తా పడడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిముల బంద గ్రామం నుండి లంకపాకలు ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది, ఆటో డ్రైవర్ అతి వేగంగా ఆటోని నడపడంవల్లనే ప్రమాదం జరిగిందని పలువురు తెలిపారు బ్రిడ్జి వద్ద ప్రమాదకర టర్నింగ్ ఉండడం వేగంగా ఆటో రావడం వలన ఈ ప్రమాదం సంభవించింది,గాయపడిన వారిని చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :