contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Machiriyal: అసత్య ప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదు : డీసీపీ భాస్కర్

మంచిర్యాల జిల్లా : అసత్య ప్రచారాలు చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు డీసీపీ భాస్కర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పై అసత్యప్రచారం చేసిన వ్యక్తులను అరెస్టు చేసమన్నారు. గత కొన్ని రోజుల క్రితం పార్టీపరంగా కక్ష్యసాధింపులో భాగంగా రజనీష్ జైన్,కొల్లూరు భాస్కర్,సంపత్ అనే ముగ్గురు వ్యక్తులు ఈనెల 4 తేదీన రాత్రి కరెంట్ లేని సమయంలో మంచిర్యాల పట్టణం లోని మార్కెట్ షాపులలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అతని అనుచరుడు జగన్ మోహన్ భు కబ్జా దారుడు అంటూ కరపత్రాలు పడేసడని, ఉద్దేశ పూర్వకంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ను రాజకీయ పరంగా దిగజరుస్తు అసత్యాప్రచరాలు చేసారని, జగన్ మోహన్ రావు ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు సీసీ క్యామెర ఆధారంగా ముగ్గురిని అదుపులో తీసుకొని వారి పై కేసు నమోదు చేసి రీమైండ్ కు పంపారని తెలిపారు. ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :