కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రంలో గన్నేరువరం సెక్షన్ పరిధిలో గల గ్రామాల ప్రజలకు విద్యుత్ భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ సందర్భంగా అసిస్టెంట్ ఇంజనీర్ కె.ఆంజనేయులు, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ అంజయ్య, లైన్ ఇన్స్పెక్టర్ జుమ్మి లాల్, లైన్మెన్ వెంకటయ్య, విద్యుత్ భద్రత గురించి ముఖ్య సూచనలు వివరించారు, కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.