ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయనపడి చనిపోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన దీంతో ఆమెను హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి చనిపోయారు. బీచుపల్లి దగ్గర కారు టైరు పగిలి పల్టీలు కొట్టి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
