contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణలో మరో 23 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తోంది. తాజాగా తెలంగాణలో భారీగా IPSల బదిలీలు జరిగాయి. తెలంగాణలో మరో 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది రాష్ట్ర సర్కార్. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి

సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించింది. పోలీసుల నియామక బోర్డు చైర్మన్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

 

  • ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీగా రెమా రాజేశ్వరి
  •  మల్టీజోన్‌-7 డీసీపీగా జోయల్‌ డెవిస్‌
  •  సౌత్‌ ఈస్ట​ జోన్‌ డీసీపీగా జానకీ దరావత్‌
  •  నిర్మల్‌ ఎస్పీగా జానకీ షర్మిల
  •  రామగుండం సీపీగా ఎల్‌ఎస్‌ చౌహాన్‌
  •  మల్కాజ్ గిరి డీసీపీగా పద్మజ
  •  నిర్మల్‌ ఎస్పీగా జానకీ షర్మీల
  •  ఖమ్మం సీపీగా సునీల్‌ దత్‌
  •  సీఐడీ ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్‌
  •  ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్‌ కుమార్‌ రెడ్డి
  •  ఆదిలాబాద్‌ ఎస్పీగా గౌష ఆలం
  •  మాదాపూర్‌ సీడీపీగా వినిత్‌
  •  ములుగు ఎస్పీగా శబరీష్‌
  •  మేడ్చల్‌ డీసీపీగా నితికాపంత్‌
  •  సిద్దిపేట ఎస్పీగా బీ అనురాధ
  •  ఎల్బీనగర్‌ డీసీపీగా ప్రవీణ్‌కుమార్‌
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :