contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రజా పాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసింపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంప మల్లేశ్వరి-వెంకన్న, ఎంపీటీసీ ఏలేటి స్వప్న-చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి,ఎంపీడీఓ స్వాతీ,వివిధ గ్రామాల సర్పంచులు చింతల నర్సంహారెడ్డి, మూస్కు కరుణాకర్ రెడ్డి, నాయకులు, బొడ్డు సునీల్, దుడ్డు మల్లేశం, అల్లూరి శ్రీనాథ్ రెడ్డీ, పరిపూర్ణ చారి, వార్డు సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :