contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎమ్మెల్యే కవ్వంపల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన లింగంపల్లి రమేష్

కరీంనగర్ జిల్లా: మానకొండూరు నియోజకవర్గం ప్రజాభవన్ లో శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ని తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్ ఫోరం మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ లింగంపల్లి రమేష్ కెడిసిసి బ్యాంక్ జిల్లా డైరెక్టర్ అలువాల కోటి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు మానకొండూర్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరి చేయించి భూమి పూజ గావించినందునకు శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ కి లింగంపల్లి రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :