contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వినూత్న రీతిలో మహిళల నిరసన

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని హన్మజీపల్లె గ్రామంలో ఎడ్లపల్లికి వెళ్లే రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో ఇబ్బందులు పడుతున్నామని సోమవారం మహిళలు నీటిలో నిల్చోని నిరసన తెలిపారు. నిల్వ నీటితో దోమలు వృద్ధి చెందుతాయని. ఎన్నికలప్పుడు వచ్చే ప్రజాప్రతినిధులు నాయకులు ఇప్పుడు మాత్రం సమస్య ను పట్టించుకోవడం లేదని,సీసీ రోడ్డు పోసిన ప్రయోజనం లేదని వాపోయారు. వెంటనే సమస్యను పరిష్కరించాలనికోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :