contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కారంపూడి లడ్డు వేలంపాట సరికొత్త రికార్డు

పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఆర్యవైశ్య యువజన సంఘం మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మహోత్సవాల్లో చలవ పందిరిలో నాలుగు రోజులపాటు గణనాథుడు పూజలు అందుకొని నాలుగవ రోజు గణనాథుడు నిమజ్జనం సందర్భంగా లడ్డు వేలం పాట కమిటీ వారు నిర్వహించారు ఈ లడ్డు వేలం పాటను మిట్టపల్లి శివరామకృష్ణ అండ్ సన్స్ సత్యం సుధాకర్ నరేంద్ర,USA, 1,70,000 వేలకు కైవసం చేసుకున్నారు వారికి గణేష్ ఉత్సవ కమిటీ వారు దృశ్యాల వాళ్ళతో సన్మానించి లడ్డు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం మరియు ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :