contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ ని సందర్శించిన కురుపాం ఎమ్మెల్యే

మన్యం జిల్లా కురుపాం : కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి స్థానిక గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ మరియు స్కూల్ ని సందర్శించారు. వారి సాదకభదలను అడిగి తెలుసుకున్నారు. బాలికలకు పుస్తకాలు ,పెన్నులు బహూకరించారు. IIIT లో ర్యాంక్ సాధించిన మూటక లావణ్య నీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :