contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కూటమి ప్రభుత్వం పై దుష్ప్రచారం సరికాదు : మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం టిడిపి కార్యాలయంలో శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని, దుష్ట ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 7 నెలలు మాత్రమే పూర్తయింది. అయితే, మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచినట్లు సాక్షాత్తు చెప్పగలుగుతున్నాను. గత ప్రభుత్వంలో పెన్షన్లు సంవత్సరానికి రూ. 250 మాత్రమే పెంచారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం పెన్షన్లను పెంచి ప్రజలకు గొప్ప ప్రయోజనం కలిగించింది” అని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం ప్రజలకు కల్పించిన సంక్షేమ పథకాలు, సేవలు మరింత పెరిగినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నా

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :