contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రీ సర్వే పేరుతో భూ దోపిడీ .. నేటికీ స్పందించని జిల్లా కలెక్టర్

పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామపంచాయతీ లో ఎస్సీ కాలనీ కి చెందిన వ్యక్తి భూమిని రెవిన్యూ అధికారులు రీ సర్వే పేరుతో మరొకరి పేరు మీద ఎల్ పి నెంబర్ 98 ఖాతా నెంబర్ 19 గా నమోదు చేయడం జరిగినది. ఈ విషయమై బాధితుడు ఎమ్మార్వో కి ఫిర్యాదు చెశాడు. కానీ రెవిన్యూ అధికారులు నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. భూ కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఉన్నతాధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇంకా పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :