contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైభవంగా నరసింహుడి కళ్యాణం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి లక్ష్మీనరసింహుడిని ఊరేగింపుగా పల్లకిలో మూల నరసింహ స్వామి ఆలయానికి తీసుకెళ్లి పురోహితులు మణిశంకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ప్రజాప్రతినిధులు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. గురువారం శకటోత్సవం,  శుక్రవారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పరంకుశం యాదగిరి, ప్రదీప్, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :