contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మేజర్ కాలువల మరమ్మత్తులను ప్రారంభించిన ఎమ్మెల్యే యరపతినేని

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలంలో, బ్రాహ్మణపల్లి గ్రామం నుండి ఆకురాజుపల్లి మేజర్ కాలువ ఆధునీకరణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి, పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మరియు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ఆకురాజుపల్లి మేజర్ ఆయకట్టు , 21.726 కిలోమీటర్ల మేర జెసిబి ద్వారా పూడికను తొలగించడం మరియు గుర్రపు డెక్కను కూల్చడం ద్వారా, ఈ ఆయకట్టులో 24,984 ఎకరాల సాగు భూమికి నీరు పుష్కలంగా అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఈ వై శ్రీహరి, డి ఈ ఈ మురళీధర్ మరియు వ్యవసాయ శాఖ సిబ్బందితోపాటు రైతులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :