contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మసాజ్ సెంటర్ పై పోలీసుల దాడులు…

  • షాద్ నగర్ పట్టణంలో పోలీసుల డికాయ్ ఆపరేషన్..
  • ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నా పోలీసులు..
  • మసాజ్ సెంటర్ సీజ్..
  • అసాంఘిక కార్యకలాపాల సెక్షన్ 188,294, క్రింద కేసులు నమోదు..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ పై షాద్ నగర్ ఏసిపి కుశాల్కర్ అధ్వర్యంలో డీకాయ్ ఆపరేషన్ నిర్వహించారు ఏసిపి తమ సిబ్బందిలో ఒక్కరినీ రహస్యంగా మసాజ్ సెంటర్ కి పంపి మసాజ్ చేయాలని కోరగా ఆడవాళ్ళతో మసాజ్ చేయిస్తారని అందిన పక్కా సమాచారంతో ఈ సెంటర్ పై దాడి చేశారు ఒక గంటకు 1500 రూపాయలు తీసుకొని మసాజ్ చేస్తున్న క్రమంలో పోలీసులు దాడులు చేశారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు యువతులని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు వీరిపై అసాంఘిక కార్యకలాపాల సెక్షన్ 188,294,కింద ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు నిర్వాహకులు పరారీలో ఉన్నారని వాళ్ళను కూడా అదుపులోకీ తీసుకుంటామని  ఏసిపి కుషాల్కర్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :