
ఇండియన్ నేవీ మాజీ అధికారి కిడ్నాప్ వెనకున్న పాక్ స్కాలర్ కాల్చివేత
భారత నావికాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఇరాన్ నుంచి కిడ్నాప్ చేయడంలో సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ స్కాలర్ ముఫ్తీ షా మిర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బలూచిస్థాన్లో శుక్రవారం రాత్రి జరిగిందీ ఘటన. రిలిజియస్ స్కాలర్ అయిన