పల్నాడు జిల్లా : పల్నాడుజిల్లా కారెంపూడి మండలంలోని పేట సన్నెగండ్ల గ్రామ శివారులో స్వయం భూ గా వెలసిన నరసింహా స్వామి దేవస్థానంలో పుణ్య తీర్థంగా భావించే నీటి దొన అపరిశుభ్రంగా కనిపించేసరికి భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారని ది రిపోర్టర్ టీవీ కధనం ఈ రోజు ఉదయం వేసింది. స్పందించిన ఎండోమెంట్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పుణ్య తీర్దాన్ని శుభ్రం చేయించారని సమాచారం.
అపరిశుభ్రముగా ఉన్న సింగరుట్ల నరసింహా స్వామి పుణ్య క్షేత్రం – పట్టించుకోని అధికారులు