contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మా పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు – పోరాటం ఉదృతం చేస్తాం!

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గం కొటపల్లి మండలంలోని కొండంపేట లో ఆదివాసులు పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని ఆందోళన కార్యక్రమం చేపట్టారు, ఈ కార్యక్రమంలో భాగంగా కొండంపేట ఫారెస్ట్ రైతు కమిటీ చైర్మన్ మాట్లాడుతూ కొండంపెట గ్రామంలో 64 కుటుంబాలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రెండు రోజులు గా ఆందోళన చేస్తున్నా ,ప్రభుత్వం పట్టించు కోలేదు అని , ఈ విధంగా నిలక్ష దోరణి వహిస్తే ఉద్యమాల ను ఉద్రిక్తం చేస్తామని తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :