లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. 50 శాతం స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించామని చెప్పారు.
వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే:
శ్రీకాకుళం – పేరాడ తిలక్ – బీసీ కళింగ
విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్ – బీసీ తూర్పు కాపు
విశాఖపట్నం – బొత్స ఝాన్సీ లక్ష్మీ – బీసీ తూర్పు కాపు
అరకు – చెట్టి తనూజ రాణి – ఎస్టీ వాల్మీకి
కాకినాడ – చెలమలశెట్టి సునీల్ – ఓసీ కాపు
అమలాపురం – రాపాక వరప్రసాద్ – ఎస్సీ మాల
రాజమండ్రి – డా. గూడురి శ్రీనివాసులు – బీసీ శెట్టి బలిజ
నర్సాపురం – గూడూరి ఉమా బాల – బీసీ శెట్టి బలిజ
ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ – బీసీ యాదవ
మచిలీపట్నం – డా. సింహాద్రి చంద్రశేఖర్రావు – ఓసీ కాపు
విజయవాడ – కేశినేని శ్రీనివాస (నాని) – ఓసీ కమ్మ
గుంటూరు – కిలారి వెంకట రోశయ్య – ఓసీ కాపు
నర్సరావుపేట – డా. పి. అనిల్ కుమార్ యాదవ్ – బీసీ యాదవ
బాపట్ల – నందిగాం సురేష్ బాబు – ఎస్సి మాదిగ
ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి – ఓసీ రెడ్డి
నెల్లూరు – వేణుంబాక విజయసాయిరెడ్డి – ఓసీ రెడ్డి
తిరుపతి – మద్దిల గురుమూర్తి – ఎస్సీ మాల
చిత్తూరు – ఎన్ రెడ్డప్ప ఎస్సీ – మాల
రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి – ఓసీ రెడ్డి
కడప – వైఎస్ అవినాష్రెడ్డి – ఓసీ రెడ్డి
కర్నూలు – బివై రామయ్య – బీసీ బోయ
నంద్యాల – పోచ బ్రహ్మానందరెడ్డి – ఓసీ రెడ్డి
హిందూపుర్ – జోలదరసి శాంత – బీసీ బోయ
అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ – బీసీ కురుబ.