కరీంనగర్ జిల్లా : తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 1 ట్రాక్టర్లను గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి లో ఎస్సై ఆవుల తిరుపతి పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి మైనింగ్ డిపార్ట్మెంట్ కు రాశారు ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అయినా హెచ్చరించారు